Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో నెల కొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు నారయణ, ఫృద్వీరాజ్, ఇంద్రసేనారెడ్డి మంగళవారం కార్పొరేటర్ గంధం జ్యోత్నకు వినతిపత్రం అందించారు. ఇందుకు స్పందించిన కార్పొరేటర్ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు.