Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘం చైర్మెన్ సింగిరెడ్డి రాంరెడ్డి మంగళవారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఘట్కేసర్ సొసైటీ చైర్మెన్ కావడానికి సహకరి ంచినందుకుగాను వారికి కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో మున్సిపాల్ వైస్చైర్మెన్ ఎ.మాదవరెడ్డి, మండల రైతు సమితి సమన్యయకర్త కె. అంజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు బి.అనంతరెడ్డి, జి.పోచిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎం.నర్సింగ్రావు, ఆర్ఎస్ఎస్ గ్రామ సమన్వయకర్త కె.ప ద్మారెడ్డి, నాయకులు బి.కృష్ణారెడ్డి, పి.విజరుగౌడ్ పాల్గొన్నారు.