Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోయినపల్లి వ్యవసాయ మార్కేట్ చైర్మెన్ గోపాల్ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ హాకీ టోర్నమెంట్ రెండోవరోజూ సాగింది. ఈ టోర్నమెంట్లో మూడు జట్లు పాల్గొన్నాయి. నవభారత్, రాయల్ క్లబ్, జింకానా 9 జట్లు పాల్గొన్నాయి. మాజీ చైర్మెన్ గోపాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని రెండోరోజు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ నెల 21వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుందని గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోన్స్ తదితరులు పాల్గొన్నారు.