Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి ఆదేశాల మేరకు కుషాయిగూడలోని సుభాష్చంద్రనగర్ కాలనీకి చెందిన సాంబ మూర్తి కుటుం బస భ్యులకు చర్లపల్లి డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి సీఎం సహా యనిధి చెక్కును అందిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సాంబమూర్తి సతీమణి కుమారులు పాల్గొన్నారు.