Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
కార్మికుల పక్షపతి శ్రామిక శక్తి ఆవార్డు గ్రహిత హమాలీ శ్రీను ఆలియాస్ శ్రీనివాస్ను మంగళవారం మల్లాపూర్ శివహౌటల్ ఆటో స్టాండ్ కార్మికులు సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కార్మికుల కష్టలు తెలిసిన నాయకుడు శ్రీనివాస్ అన్నారు.అదే విధంగా మల్లాపూర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేయడానికి ముందుండాలని కార్మికులు కోరడంతో ఆయను సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు కట్టనాగరాజు, సిహెచ్పాండు, ఆటోయూనియన్ నాయకులు నరహరి, నందు, వెంకటేష్, చంటి, చంద్రకాంత్ పాల్గొన్నారు.