Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అంబర్పేట డివిజన్లోని ఓవైసీనగర్లో డ్రయినేజీ పైకప్పు పగిలి ప్రమా దకరంగా మారడంతో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆదేశాల మేరకు మరమత్తులు చేపట్టామని అంబర్పేట నియోజకవర్గం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం.సిద్ధార్ద ముదిరాజ్ తెలిపారు. ఓవైసీనగర్ బస్తీ వాసుల ఫిర్యాదుతో బస్తీలో పర్యటించి ప్రమాదకరంగా మారిన డ్రయినేజీ మరమ త్తులు చేట్టామనిన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు ఖలీల్ అహ్మద్, జమీల్, టిఆర్ఎస్ నాయకులు సంజరు ముదిరాజ్, నరేంద్రముదిరాజ్, సురేష్, కిరణ్కుమార్, మహరాజ్, మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు