Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్రిపోర్టర్
వినిపించని రాగలే పాటను శరత్చంద్ర సహ గాయనీతో అలపించి శ్రోతలను రసానందంలో ముం చెత్తారు. శ్రీత్యాగరాయ గాన సభలో మంగళవారం ఘంటసాల వర్ధంతిని పురష్కరించుకోని చంద్ర, ఘంట సాల య్యూటుబ్ ఛానల్ ఆధ్వర్యంలో ఘంటసాల గళా మృత లహరి నిర్వహించారు. శరత్ చంద్ర కిబోర్డుపై స్వరాలను పలికిస్తునే అలనాటీ పాటలను మధురంగా సహ గాయకులతో అలపించారు. లక్ష్మణాచార్య, నగేశ్వర్ రావు, పద్యాలను మధురంగా గానం చేశారు. శిమరమ్య, మైదిలి కూడ యుగళ గీతాలలో సహకరి ంచారు. ఈ సంరద్భంగా జరిగన సభ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బి. శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ శరత్ చంద్ర ఘంట సాల పాటల ను ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారని అభినందించారు. ఐ. గణపతిరెడ్డి, యంబి రామరాజు పాల్గొన్నారు.