నవతెలంగాణ-వీర్నపల్లి మండల కేంద్రంలో పశువులపాకకు గ్రామ సర్పంచ్ సంజీవలక్ష్మి, ఎంపీటీసీ లక్ష్మి సోమవారం భూమిపూజ చేశారు. ఈజీఎస్ ద్వార మంజూరైన బోడ అంజవ్వకి సంబంధించిన పశువుల పాకకు రూ. 50 వేలు మంజూరైనట్టు ఈసీ క ష్ణారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు పాల్గొన్నారు.