నవతెలంగాణ-మంకమ్మతోట మూడు దశాబ్దాల ఉద్యమ స్ఫూర్తితో బీసీ రాజ్యాధికార సాధన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రాజు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 25న నిర్వహించే మూడు దశాబ్దల బీసీ ఉద్యమ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ అన్ని జిల్లాల బీసీ సంఘాల నాయకులతో ఏర్పాటు చేయను న్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోదండరామ్, తదితరులు ఉన్నారు.