నవతెలంగాణ- శంకరపట్నం రోడ్డు ప్రమాదంలో వీఆర్వోకు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని మొలంగూర్లో సోమవారం చోటు చేసుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కన్నాపూర్, ధర్మారం గ్రామ రెవెన్యూ అధికారిగా కొమురయ్య విధులు నిర్వహిస్తున్నాడు. విధినిర్వహాణలో భాగంగా కన్నాపూర్కు వెళ్తుండగా మొలంగూెర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మక్త వద్ద కోతులు వచ్చి దాడి చేయగా ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో కొంమురయ్య తకు తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్టు వారు తెలినపారు.