తిమ్మాపూర్ : మండలంలోని తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద సీఐ కర్ణాకర్రావు ఆధ్వర్యంలో ఎల్ఎండీ పోలీసులు శనివారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా ఒక కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్సై నరేష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న