చొప్పదండి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా నలుగురిని బైండోవర్ చేసినట్లుగా ఎస్ఐ బి.చేరాలు తెలిపారు ఆయన కథనం ప్రకారం గుమ్లా పూర్ రేవెల్లి గ్రామాల్లో గతంలో నేర చరిత్ర ఉన్న నలుగురిని ఎన్నికల నేపథ్యంలో ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కుకోకుండా తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ గౌడ్ ముందు బైండోవర్ చేసినట్లుగా ఎస్సై తెలిపారు.