మానకొండూర్: మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతు ంది. గురువారం కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ఉద్యోగులు కందుకూరి జలపతి రావు, కనుకుంట్ల నర్సయ్యల తో పాటు పలువురికి గురువారం సుడా చైర్మన్ జివి రా మకృష్ణారావు నివాసంలో ఆయన సభ్యత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నియోజక వర్గ ఇన్చార్జి గుర్రం కిరణ్ గౌడ్, బక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.