నవతెలంగాణ-మానకొండూర్ ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంపీపీ ముద్దసాని సులోచనను మండలంలోని వివిధ శాఖల అధికారులు గురువారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా సన్మానించారు. ముందుగా ఎంపీపీ అధికారుల తో సమావేశం నిర్వహించిన పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమ స్యలను గుర్తించి పరిష్కరించే పరిష్కరించే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవో దేవదాస్, ఏవో శ్రీనివాస్ రెడ్డి, పశువైద్యాధికారులు అరవింద్ రెడ్డి, సుష్మిత, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శిరీష, ఎస్ ఆర్ఎస్పీ ఏఈ మోహన్, వైద్యాధికారి సంధ్యారాణి, ఎంఈఓ మధుసూ దనా చారి, ఏపీఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.