- సీఐ మహేందర్ రెడ్డి నవతెలంగాణ-సుల్తానాబాద్ వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సుల్తానాబాద్ సీఐ మహేందర్ రెడ్డి సూచించారు. గురువారం సుల్తానాబాద్ పట్టణంలో హెల్మెట్ లేని వారిని ఆపి తప్పనిసరిగా హెల్మెట్లు తప్పనిసరని అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనం నడపొద్దన్నారు. వాహనదారులు వాహన ధృవీకరణ పత్రాలను తమ వెంట ఉంచుకోవాలన్నారు.