నవతెలంగాణ-యైటింక్లైన్కాలనీ యైటింక్లైన్కాలనీ మానసిక బాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బిరుదుల లక్ష్మీరాజయ్య(57) ఆర్జీ-3లోని వర్క్శాప్లో ఫిట్టర్గా విధులు నిర్వహిస్తు న్నాడు. కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లుంగీతో ఉరివేసుకొని చనిపోయాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.