నవతెలంగాణ-తిమ్మాపూర్ ఆఫీస్ సబార్డినేట్ గా డివిజన్ నెంబర్ 4, జీవీసీ 4 , ఎల్ఎండి కాలనీలో విధులు నిర్వహిస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకటస్వామి గురువారం సాయంత్రం మృతిచెందగా వారి కుటుంబ సభ్యులకు టీఎన్జీవో నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి మడిపెల్లి కాళీచరణ్, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షుడు మామిడి రమేష్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామస్వామి, కార్యదర్శి నర్సయ్య, ఎల్ఎండి కాలనీ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బుర్ర రాజయ్య కార్యదర్శి కె కొమురయ్య, ఒంటెల రవీందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, గంగారపు రమేష్, ప్రసాద్ రెడ్డి, బుట్టి సత్యనారాయణ, అశోక్రెడ్డి పోలు కిషన్ తదితరులు పాల్గొన్నారు.