Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో డైవర్ కం ఓనర్ పథకం కింద ట్రైకార్ లోన్లో భాగంగా కార్లను పొందిన బానోత్ చోటి, భాధావత్ హరిలకు సబ్సిడీలో మంజూరైన కార్లను ఎంపీపీ బానోత్ శ్రీనివాసు ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ పాల్గొన్నారు.