Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మంరూరల్ : కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడు తున్న మండల పరిధిలోని ఏదులాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త అట్టూరి వీరబాబుకి ఆ పార్టీ నాయ కులు రూ.20వేలు ఆర్థిక సాయం ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వీరబాబు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. అనంతరం వీరబాబు ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో వెంపటి రవి, వెంపటి ఉపేందర్, మిరియాల నరుణ్ తేజ్, భుజంగరావు, శ్రీకాంత్, షరీఫ్ పాల్గొన్నారు.