Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మంరూరల్ : టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం రూరల్ మండల 6వ మహాభలో 2019-20 సంవత్సరానికి నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల గొల్లగూడెలో జిల్లా కోశాధికారి ఎస్కె.మహబూబ్ అలీ పర్యవేక్షణలో జిల్లా ఎన్నికల అధికారిగా డి.శ్రీనివాస్ వ్యవహ రించగా జిల్లా కార్యదర్శి డి.నాగేశ్వరరావు ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా వై.రవికు మార్, ప్రధాన కార్యద ర్శిగా ఎన్.నవీన్కుమార్, సహాయ కార్యదర్శు లుగా ఎం.ప్రసాద ్రావు, ఎస్కె.షమీ, కోశాధికారి ఎం.శ్రీనివా సరావు, కార్యదర్శులు ఎస్.శ్రీనివా సరెడ్డి, కె.సువర్ణ ప్రసాద్, బి.శ్రీనివాసరావు, ఎం.నవీన్ కుమార్, పి.మహేష్, పి.బాలస్వామి, ఎం.శ్రీల త, జే.ఉష, ఆడిటర్గా వి.కృష్ణారావు, మహిళా కమిటీ కన్వినర్గా జే.భవాని, అకడమిక్ కమిటీ కన్వినర్గా బి.శోభన్, కల్చరల్ కన్వినర్ గా ఎం.శేషగిరి, క్రీడల కన్వినర్గా బి.శ్రీనివా సరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.