Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామేపల్లి : ఈ నెల 24న సీఐటీయూ మండల మహాసభ నిర్వహించనున్నట్టు ఆ సంఘం కామేపల్లి మండల నాయకులు దోనేపల్లి వెంకన్న తెలిపారు. మండల పరిధిలోని కొత్తలింగాల లక్ష్మీ ఫంక్షన్హాల్లో నిర్వహించ నున్న మహాసభకు కార్మికులు, సీఐటీయూ నాయకులు, సానుభూతి పరులు, ప్రజా సంఘాలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.