Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్తుపల్లిరూరల్ : చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి టీడీపీ ఆధ్వర్యంలో సంతాపం ప్రకటించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్ర హం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్ల ర్పించారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు బొంతు శ్రీనివాసరావు, మోరంపూడి రవి, నాయకులు పాల్గొన్నారు.