Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మంరూరల్ : ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జరిగిన బీచ్ వాలీబాల్ సెలక్షన్స్ అండర్-17 విభాగంలో జలగం నగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాల నేలకొండపల్లి బాలుర-1కి చెందిన ఎస్కె.జుబేర్ 9వ తరగతి, ఎస్కె.జావీద్ 8వ తరగతి విద్యార్ధులు రాష్ట్రస్ధాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా జట్టుకు ప్రాతిని ధ్యం వహిస్తారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సి పల్ రవి కుమార్, అకడమిక్ కో-ఆర్డినేటర్ రాం బాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రామకృష్ణ, ఉపాధ్యాయులు విద్యార్ధులను అభినందించారు.