Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- టేకులపల్లి
కొత్తగూడెం ఇల్లందు ప్రధాన రహదారిలోని తడికలపూడి క్రాస్రోడ్డు సమీపంలో టాటాఏస్ ట్రాలీ సైకిల్ను ఢకొీంది. మంగళవారం జరిగిన ఘటనలో సైకిల్పై వస్తున్న ఎం.రవి (35) మృతి చెందాడు. టేకులపల్లి ఎస్సై రాజ్కుమార్ కథనం ప్రకారం టేకులపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న రవి సైకిల్పై ఇంటినుంచి కొత్తగూడెం వైపు వెళ్లుతుండగా టాటాఏస్ ట్రాలీ వెనుక నుంచి ఢకొీంది. రవికి తలకు, కాళ్లకు బలమైన గాయాలు తగల డంతో 108లో కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. అతనికి రవికి భార్య వాణి, మూడేండ్ల కుమారుడు ఉన్నాడు. అతని భార్యవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.