Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ప్రభుత్వోద్యోగం రాలేదన్న మనస్థాపంతో బాధపడుతున్న వ్యక్తి తీవ్ర ఆలోచనలతో తలలో బ్లడ్ క్లాటయి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మండలపరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన జీర రమేష్(32) ఖమ్మంలో ప్రయివేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస ు్తన్నాడు. అతని భార్య ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున ా్నరు. వీరికి ఒక బాబు. రమేశ్ కొన్నేండ్లుగా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నిస్తూ తీవ్రంగా కృంగిపోయే వాడని గ్రామస్తులు తెలిపారు. ఆలోచనలతో కృంగిb ోయిన రమేశ్ తలలో బ్లడ్ క్లాట్ అవ్వడంతో హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విష మించి రమేష్ హాస్పటల్లోనే మృతిచెందాడు.