Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
రూ.3.10లక్షల విలువైన నిషేధిత గుట్కాల నిల్వలపై ఎస్ఐ ఎండీ ఉప్తల్ రఫీ ఆధ్వర్యంలో దాడులు చేసి పట్టుకున్నట్టు సీఐ కరుణాకర్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష్మాతండా సమీపంలో ఓ కారులో ఆరుగురు రూ.3. 10లక్షలు విలువైన గుట్కాలను అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో లక్ష్మా తండా సమీపంలో పోలీస ులు దాడి చేసి పట్టుకొని ఒక కారును, గుట్కాలను సీజ్ చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకు న్నారు. వైరాకు చెందిన కిరణ్, హైదరాబాద్కు చెందిన శ్రావణ్, కల్లూర ుకు చెందిన రవి, తిరువూరుకు చెందిన మురళి, వెంకటేశ్ అనే వ్యక్తులు సరఫరా చేస్తున్నారన్నారు. కానిస్టేబుల్ నరసింహారావు, రమేష్ ఉన్నారు.