Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సారపాక
బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బీట్ పరిధిలో జరుగుతున్న కందకాలు పనులను మంగళవారం స్థానికులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హరిత హరంలో బాగంగా అటవీ శాఖ అధికారులు ఎక్కవేటర్ సహాయంతో పనులను కొనసాగి స్తున్నారు. సమాచారం తెలుసు కున్న స్థానికులు సాగు చేసుకు ంటున్న భూముల్లో కందకాలు తవ్వరాదని పురుగుల మందు డబ్బాలతో అడుకు న్నారు. పోడు పత్రాలు ఉన్న భూముల్లో కందకాలు తీయమని ఎఫ్బీఓ అలివేలు మంగ సూచించారు. అనంతరం పనులను కొనసాగించారు.