Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
పోలీసుశాఖలోఉద్యోగొన్న తలు బాధ్య తలను పెంచుతా యని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ ఎస్ఐలుగా ఉద్యో గొన్నతలు పొంది బదిలీపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన ఆరుగురు అధికారులను మంగ ళవారం తన కార్యాలయంలో ఎస్పీ అభినం దించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధుల పట్ల క్రమశిక్షణ , నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజలకు సేవలం దించడంలో బాధ్యతగా కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ కష్ణ, హౌం గార్డు ఇంచార్జీ ఆర్ఐ దామోదర్ పాల్గొన్నారు.