1. బెంగాల్లో బ్రిటీష్వారిని మొదటగా ధిక్కరించినది ఎవరు?
ఎ) మీర్ఖాసిం బి) మీర్ జాఫర్
సి) జగత్ సేర్ డి) షా ఆదిల్ ఆలం
2. క్రీ.శ. 1768లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 'భూదాహక విధానం'ను అవలంభించింది ఎవరు?
ఎ) పోర్హట్రాజు బి) జగన్నాథ్లాల్
సి) పన్నాలాల్ విఠల్ డి) గంగా నారాయణ్
3. ఈ కింది వారిలో 'రాయిజ్ - ఆల్ -ముస్లీమీన్' అనే బిరుదుతో గౌరవింపబడినది ఎవరు?
ఎ) నిజాం అలీఖాన్
బి) ముబారీజ్ - ఉద్ - దౌలా
సి) నసీరుద్దౌలా డి)అఫ్జ్జలుద్దౌలా
4. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏ జిల్లా వాస్తవ్యుడు?
ఎ) కాన్పూర్ బి) పాట్నా
సి) రారు బరేలీ డి) అమేథీ
5. బాలాకోట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) 1829 బి) 1828
సి) 1833 డి) 1831
6. 'మీ సార్వభౌమత్వం నామమాత్రమైనది, మిమ్ములను రాజు అని వ్యవహరించడము మర్యాద కొరకు మాత్రమే' అని చెప్పి 'నజర్' అర్పించే సమయంలో లేచి నిలబడడం మానేసిన బ్రిటీష్ ప్రతినిధి ఎవరు?
ఎ) అమ్రెస్ట్ బి) రిప్పన్
సి) హేస్టింగ్ డి) అబ్బుకర్క్
7. 'జౌద్' రాజ్యానికి మొదటి చీఫ్ కమిషనర్గా నియమి తులైనది ఎవరు?
ఎ) బెంటింక్ బి) డల్హౌసీ
సి) లారెన్స్ డి) ఇర్విన్
8. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇచ్చింది?
ఎ) 1813 బి) 1773
సి) 1833 డి) 1864
9. ఝాన్సీ రాజ్యంలో ఎవరి ప్రేరణపై సిపాయిలు బ్రిటీష్ వారిపై తిరగబడి లక్ష్మీబాయిని రాణిగా ప్రకటించింది?
ఎ) అనంతరావు బి) లక్ష్మణ్రావు
సి) గంగాధరరావు డి) శ్రీధర్రావు
10. బక్రీద్ పండుగలో గోవులను వధించకూడదని నిషేధ ఉత్తర్వులు ఇచ్చిన మొగల్ రాజు ఎవరు?
ఎ) హుమాయున్ బి) అహ్మద్షా
సి) మహ్మద్ షా డి) రెండో బహదూర్షా
11. మహారాష్ట్ర రాజ్య పతాకాన్ని 'అట్టాక్ నుండి కావేరి' వరకూ కొనిపోయిన పీష్వా వంశంలోని వారు ఎవరు?
ఎ) మాధవరావు బి) బాలాజీ విశ్వనాథ్
సి) నానాసాహెబ్ డి) మొదటి సాహు
12. కలకత్తా పురపాలక సంస్థ ఎప్పుడు స్థాపితమైంది?
ఎ) 1773 బి) 1726
సి) 1853 డి) 1720
13. పట్టణాన్ని గమనిస్తూ వీధులలోనూ జాతరలోనూ భద్రత నేర్పరచడం, దొంగలను పట్టి విచారణకు తేవడం ఎవరి ప్రధాన విధి?
ఎ) అధికారి బి) ప్రధాన తలవరి
సి) కనకపిళ్ళే డి) కరణము
14. ఈ కింది వారిలో 'పోర్చుగీసు సంకర జాతులు' ఎవరు?
ఎ) టోపాజీ బి) ధేరులు
సి) కున్బీలు డి) కోలీలు
15. ఈ కింది వారిలో భారతదేశంలో మొట్టమొదటి నౌకా నిర్మాతగా పేరుగాంచిన వారు ఎవరు?
ఎ) లాల్ జీవాడియా బి) అల్బ్కర్క్
సి) జాన్లారెన్ డి) జీన్ ప్రిన్స్ లారే
16. 'అలెగ్జాండర్ కంపెనీ' వారు 'హిందూస్తాన్ బ్యాంక్' ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1760 బి) 1770
సి) 1780 డి) 1790
17. పంచవార్షిక గుత్త విధానాన్ని ఆరంభించిన బ్రిటీష్ అధికారి ఎవరు?
ఎ) వారెన్హేస్టింగ్స్ బి) చార్లెస్ గ్రాంట్
సి) మెట్కాఫ్ డి) లార్డ్ అక్లాండ్
18. ఈ కింది వారిలో 'భూములను గుత్తకు తీసుకుని వ్యవసాయం సాగించే వారు ఎవరు?
ఎ) పైష్ కన్ట్ బి) ఖుద్కష్ట్
సి) ఖలార్ డి) సాలార్
19. 'సదర్ అమీన్' పదవి ఎప్పుడు స్థాపితమైంది?
ఎ) 1801 బి) 1800
సి) 1818 డి) 1803
20. 'న్యూటెస్టమెంట్' అనే బైబిలును ఉర్దూ, పర్షియన్, అరామిక్ భాషల్లోకి తర్జూమా చేసినది ఎవరు?
ఎ) హెన్రీమార్టిన్ బి) డేవిడ్ బ్రౌన్
సి) ఫోర్ట్ విలియం డి) జైగన్ బాగ్
21. కలకత్తా మదర్సాను 1780లో స్థాపించింది ఎవరు?
ఎ) విలియం బెంటింక్ బి) వాన్సిట్టార్
సి) వారెన్ హేస్టింగ్స్ డి) కారన్వాలీస్
22. 1823లో 'సర్కార్ విద్యాశాఖా సమితి'ని ఏర్పాటు చేసిన తాత్కాలిక గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) జాన్ ఆడం బి) లార్డ్ ఆక్లాండ్
సి) మాంటేగ్ డి) డ్రేక్
23. 'పచ్చయప్ప కళాశాల' ఎక్కడ స్థాపించారు?
ఎ) బొంబాయి బి) కర్నాటక
సి) మద్రాస్ డి) యానాం
24. 'కలకత్తా జర్నల్' పత్రికను స్థాపించింది ఎవరు?
ఎ) ఆడం బి) బేలీ
సి) జె.ఎ.హిక్కీ డి) జేమ్స్ సిల్క్
25. 'బ్రహ్మణ సేవాథి' అనే పత్రికను ప్రారంభించింది ఎవరు?
ఎ) రాజారామ్మోహన్రారు బి) హరిచంద్రరారు
సి) గంగాధర భట్టాచార్య డి) డాక్టర్ మార్షారాం
26. 'ఏరియో పజటికా'ను రచించింది ఎవరు?
ఎ) మిల్టన్ బి) మాలెసన్
సి) మ్యాలెట్ డి) బటర్ వర్త్ బేలీ
27. 'ఉదాంత మార్తాండ' అనే పేరుతో మొట్టమొదటి సమగ్ర హిందీ వార్తాపత్రిక ఎప్పుడు వెలువడింది?
ఎ) 1824 బి) 1822
సి) 1826 డి) 1829
28. 'ఇండో ఫిలస్' అనే కలం పేరుతో స్వయంగా వ్యాసాలను పత్రికలలో వెలువడిన బ్రిటీష్ అధికారి ఎవరు?
ఎ) విలియం ఫ్రేయర్ బి) హప్కిన్స్
సి) హెచ్.హెచ్.విల్సన్ డి) చార్లెస్ ట్రెవిల్కన్
29. 'ముంబాయి వర్తమాన్' అనే గుజరాతీ వార పత్రికను ప్రారంభించింది ఎవరు?
ఎ) నౌరోజీ దొరార్జి చందారూ బి) దాదాబాయి నౌరోజీ
సి) ఖుర్షీద్ కామాజీ డి) బాలశాస్త్రి జంభేకర్
30. ఈ కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) పూనా నుంచి వెలువడిన మొదటి పత్రిక - ధ్యాన ప్రకాశ్
బి) బొంబాయి దర్పణ్ - మొదటి మరాఠీ పత్రిక
సి) మద్రాస్లో వెలువడిన మొదటి ఆంగ్ల పత్రిక - మద్రాసు కొరియర్
డి) పైవన్నీ సరైనవే
31. ఈ కింది వారిలో 'గ్రేటర్ బ్రిటన్' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) డిల్క్ బి) గోబినో
సి) చార్లెస్ గ్రాంట్ డి) మెకాలే
32. 'శబ్ద కల్పద్రుమ' మనే విజ్ఞాన సర్వస్వ నింఘటు వును రచించింది ఎవరు?
ఎ) రామ్గోపీనాథ్ బి) గోపీమోహన్ దేవ్
సి) నాబాకృష్ణ దేవ డి) రాధాకాంత దేవ్
33. 'ఆత్మీయ సభ'లో ప్రముఖ ముస్లిం గీతావాద్య ప్రవర్తకుడు ఎవరు?
ఎ) గులాం అబ్బాస్
బి) హుస్సేన్ గులాం అహ్మద్
సి) అహ్మద్ షకీల్ డి) అబ్దుల్ ఖాదర్
34. కులతత్వాన్ని ఖండిస్తూ 1877లో 'జాతిభేద'మనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) ప్రభాకర్ బి) జగన్నాథం
సి) బాలకృష్ణ జయకర్ డి) గోపాల్ హరి
35. వివిధ ప్రాంతాలలోని వ్యవసాయశాఖల కార్యక్రమా లను సమన్వయం కల్గించడానికి 'ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆగ్రికల్చర్' అనే అధికారిని బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు నియమించింది?
ఎ) 1901 బి) 1904
సి) 1905 డి) 1909
36. 'సమృద్ధమైన బ్రిటీష్ ఇండియా' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) డప్పరిన్ బి) బ్రాడ్లా
సి) విలియం డిగ్బీ డి) ఆర్.సి.దత్
37. 1863లో 'మహ్మదీయ సారస్వత సంఘం' ఎచట స్థాపించారు?
ఎ) కలకత్తా బి) బొంబాయి
సి) మద్రాస్ డి) ఉత్తరప్రదేశ్
38. 1857 విప్లవం ప్రారంభమైనపుడు సయ్యద్ ఆహ్మద్ ఖాన్ ఎక్కడ ఉన్నారు?
ఎ) ఆగ్రా బి) బిజ్నోర్
సి) ధర్మశాల డి) కరాచీ
39. మహ్మద్ ప్రవక్త ప్రోక్తముల సముదాయంను ఏమనే వారు?
ఎ) ఆలం- ఇ- మథల్ బి) ఆలం-ఇ-ఫైజ్
సి) హదీథ్ డి) మిరజ్
40. ముస్లింలు స్థాపించిన ప్రాచీన విద్యాలయం ఏది?
ఎ) జాన్పూర్ బి) అలిఘర్
సి) షహరాన్పూర్ డి) పైవన్నీ
41. తనను తాను 'ముతజిలైట్' అని చెప్పుకున్న ముస్లిం విద్వాంసుడు ఎవరు?
ఎ) సయ్యద్ ఆహ్మద్ఖాన్ బి) చిరాగ్ అలీ
సి) లతీఫ్ జాన్ డి) సయ్యద్ అమీర్ అలీ
42. దేశంలో మొదటి గోరక్షణోద్యమం ఎచట ప్రారంభ మయ్యెను?
ఎ) పంజాబ్ బి) ఉత్తరప్రదేశ్
సి) బెంగాల్ డి) మద్రాస్
43.The Science of Religionµ (మతశాస్త్రం) గ్రంథ రచయిత ఎవరు?
ఎ) కేశవ చంద్రసేన్ బి) రాజనారాయణ బోస్
సి) దేవేంద్రనాథ్ ఠాగూర్ డి) గాంధీజీ
44. 'బాల్య వివాహేర్ దోష్' పత్రిక ప్రారంభకులు ఎవరు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
బి) రాజా రామ్మోహన్రారు
సి) ఆర్.జి. భండార్కర్
డి) కందుకూరి వీరేశలింగం
45. 'హిందూ మత లేఖలు' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) బంకించంద్ర చటర్జీ బి) రవీంద్రనాథ్ ఠాగూర్
సి) సురేంద్రనాథ్ బెనర్జీ
డి) రామకృష్ణ పరమహంస
46. విద్యావంతుల గూర్చి 'లక్షలాది ప్రజలు దేశంలో ఆకలితో, అజ్ఞానంతో బతుకుతున్నంత వరకూ, ప్రతి వ్యక్తీ దేశ ద్రోహియని నేనే భావిస్తాను' అని అన్నది ఎవరు?
ఎ) గాంధీజీ బి) వివేకానంద
సి) రామకృష్ణ డి) దయానంద సరస్వతి
47. 1898లో 'కేంద్రీయ హిందూ కళాశాల' ఎక్కడ స్థాపించారు?
ఎ) బనారస్ బి) లాహోర్
సి) కలకత్తా డి) థానే
48. ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటి జాతీయ పత్రిక అయిన 'ఇండియన్ హెరాల్డ్' పత్రికను స్థాపించింది ఎవరు?
ఎ) కె.నటరాజన్ బి) టి.మాధవరావు
సి) అయోధ్యనాథ్ డి) రఘునాధరావ్
49. 'ఇందు ప్రకాశ్' పత్రికలో 'పాత వ్యవస్థకు వెలుగు నిచ్చే జ్యోతి' అనే శీర్షికతో వ్యాసాలు రాసింది ఎవరు?
ఎ) అరవిందఘోష్ బి) శిశిల్కుమార్ ఘోష్
సి) జ్యోతిబాపూలే డి) రఘునాధరావ్
50. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) రోము దేశ చరిత్ర - గోల్డ్ స్మిత్
బి) అరబ్బుల చరిత్ర - విల్క్స్
సి) హిందూస్థాన్ చరిత్ర - ఆర్మ్
డి) పైవన్నీ సరైనవే|
సమాధానాలు
1.ఎ 2.బి 3.బి 4.సి 5.డి
6.ఎ 7.సి 8.ఎ 9.బి 10.డి
11.సి 12.బి 13.బి 14.ఎ 15.ఎ
16.బి 17.ఎ 18.సి 19.డి 20.ఎ
21.సి 22.ఎ 23.సి 24.డి 25.ఎ
26.ఎ 27.సి 28.డి 29.ఎ 30.డి
31.ఎ 32.డి 33.ఎ 34.డి 35.ఎ
36.సి 37.ఎ 38.బి 39.సి 40.డి
41.డి 42.ఎ 43.బి 44.ఎ 45.ఎ
46.బి 47.ఎ 48.సి 49.ఎ 50.డి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization