Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బిజినపల్లి
మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో సర్పంచ్ నరేందర్ రెడ్డి పొలంలో జాతీయ పక్షి నెమలి పొలాల్లో సంచరించుచూ కాళ్లు విరిగిపోయి కనిపించింది. లేచి నడవలేని పరిస్థితిలో దొరికిందని అట్టి నెమలిని అటవీ శాఖ అధికారి బాలకిష్టమ్మకు శుక్రవారం అప్పచెప్పారు.