Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మెన్ ఇంద్రసేనా రెడ్డి
- సీఎం సహాయనిది చెక్కు అందజేత
నవతెలంగాణ జగదేవపూర్
మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఆలేటి చంద్రారెడ్డికి రూ. 70,000, బరిగే స్వామికి రూ. 46000 సీఎం సహాయనిధి చెక్కులను పీఏసీఎస్ చైర్మెన్ ఆలేటి ఇంద్రసేనా రెడ్డి చేతుల మీదుగా గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్రెడ్డికి ప్రత్యకే కతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. పేదల పాలిట పెన్నిధిగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందన్నారు. వార్డు సభ్యులు బాలనర్సయ్య, ఎగొండ కో అప్షన్ సభ్యులు, పోషిరెడ్డి నర్సింలు, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, సురేందర్ రెడి,్డ బాలకిష్టయ్య, ఐలయ్య, శివారెడ్డి, అంజిరెడ్డి, ఈదిరెడ్డి ఉన్నారు.