Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ అర్బన్
వాసవిక్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో డాక్టరేట్ పొందిన విజరుకుమార్ను ఘనంగా సన్మానించారు. బుధవారం మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వాసవి, వనితా క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. మెదక్ పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కళా శాలల్లో చరిత్ర అధ్యాపకునిగా పనిచేస్తున్న విజరుకుమార్ మెదక్ జిల్లా చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలపై తెలుగు విశ్వవి ద్యాలయంలో పీిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. 24 గంటల పాటు నిరంతర విద్యా బోధన చేసిన విజరుకుమార్ను సన్మానించడంతో క్లబ్ సభ్యులు అభినం దించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు గంజి శ్రీనివాస్, రాజేందర్, రాగి వనజా, కొండ శ్రీను, పురం వెంకటనారాయణ పాల్గొన్నారు.