Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ అర్బన్
వచ్చే నెల 4 నుంచి స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్టు స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ సెక్రెటరి సింహాచలం, జిల్లా ఫిజికల్ ఎడికేషన్ అసోస ియేషన్ అధ్యక్షకార్యదర్శులు నాగరాజు, శ్రీనివాస్రావులు తెలిపారు. బుధవారం స్థానిక విలేకరలతో వారు మాట్లాడారు. మెదక్లోని ఇందిరా గాంధీ స్టేడియంలో కబడ్డి అండర్-17, 14 బాలబాలికలకు 4న కబడ్డి, 6న వాలీబాల్, 18న అథ్లెటిక్స్ సెలక్షన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తూ ప్రాన్లోని హల్లీపూర్ వద్ద తెలంగాణ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో ఖోఖో బాలుర, బాలికల విభాగానికి, సెప్టెంబర్7న నిర్వహిస్తున్నట్టు తెలి పారు.ఆసక్తి క్రీడకారులు బోనోఫైడ్ సర్టిపికేట్తో రావాలని వారు కోరారు.