Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెదక్ అర్బన్: మెదక్ కలెక్టరేట్లోని ఉద్యోగులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్సింగ్ మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధా నంను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 1న సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈఏ నాయకులు నవీన్, రత్నకార్, యాదవరెడ్డి, మహేందర్గౌడ్ పాల్గొన్నారు.