Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొల్చారం
కౌడిపల్లి సబ్డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్గా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన యాబన్నగారి మల్లారెడ్డి, వైస్చైర్మన్గా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన జి.మైసాగౌడ్లు ఏకగ్రీ వంగా ఎన్నిక అయ్యారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే సమక్ష్యంలో ఎన్నిక నిర్వహించారని ఆయన తెలిపారు. ఇందులో ఆయనతో పాటు కొల్చారం మండలానికి చెందిన ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకున్నారని తెలిపారు. (కొల్చారం) జూలకంటి సంగమేశ్వర్, (పోతంశెట్టిపల్లి) పోచయ్య, (వరిగుంతం) విజయకుమార్, (రాంపూర్) గోవర్ధన్ రెడ్డి, (జాలాల్పూర్) రుక్కమ్మ, (కొంగోడ్) సత్యనారాయణ గౌడ్, (సంగాయిపేట) వెంకట్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.