Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ అర్బన్
సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినాన్ని జయప్రదం చేయాలని ఎస్టీయూ జిల్లా నాయకులు రాజ్గోపా ల్గౌడ్ తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలోని గుల్షాన్ క్లబ్ ఆవరణలో ఆయన విలేకరులతో మాటా ్లడారు. సెప్టెంబర్ 1న ఉపాధ్యాయులంతా సాముహిక సెలవు పెట్టి కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళనను జయపద్రం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు యాదవరెడ్డి, సిద్దిరాంలు, బాల క్రిష్ణ, అరుణ్, నాగరాజు, మహేష్, సాయిలు, హిందు, వేణు తదితరులు పాల్గొన్నారు.