Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కౌడిపల్లి
ప్రతీ పాఠశాలకు ఉద్యాన కరదీపిక పుస్తకాలను పంపిణీి చేసినట్టు సీఆర్పీ మల్లేశం, స్వప్న, అంజయ్య, రాజేందర్లు తెలిపారు. బుధవారం ఎంఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులకు 17రకాల పుస్తకాలు పంప ిణీి చేపట్టారు. మండలంలో ఉన్న 92పాఠశాలలకు కళావిద్య, నైపుణ్యత విద్య, కళల సంస్కృతి, సమానత్వ సాధన, త్రీస్టార్ వంటి 17రకాల పుస్తకా లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేందర్రెడ్డి, శ్రీనివాస్, యశ్వందర్రెడ్డి, మల్లేశం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.