Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిద్దిపేట టౌన్
16వ తేదీన ఉదయం 10 గంటలకు మార్కండేయ దేవాలయంలో సర్వ సభ్యుల సమావేశం నిర్వహించ నున్నట్టు అధ్యక్షులు కాముని రాజేశం తెలిపారు. శనివా రం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి ప్రతి శాశ్వత సభ్యుడు హాజరు కావాలని పద్మశాలి సమాజం ఆహ్వానిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట రమేష్, కార్యదర్శి శ్రీరామ్, శ్రీనివాస్, కోశాధికారి ముదిగొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి పెద్ది అశోక్, కార్యవర్గ సభ్యులు గుండు రవితేజ, అరగొండ మల్లేశం, సూరం ప్రసాద్, బేతి నవీన్, చేర్యాల ప్రభాకర్, చేర్యాల మల్లికార్జున్. పాల్గొన్నారు.