Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతపల్లి: బతుకమ్మ చీరలను మహిళలకు పకడ్బందీగా పంపిణీ చేయాలని ఎంపీడీఓ మమతాబాయి అన్నారు. బుధవారం మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, వీబీకేలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావివొద్దని సూచించారు. రేషన్కార్డు కల్గి ఉన్న వారందరికీ చీరలు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దేవదాస్, ఏపీఎం విజయలకిë పాల్గొన్నారు.