Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
డివిజన్ క్రీడాపోటీలను బుధవారం అవుట్డోర్ స్టేడియంలో డీఈఓ చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదవుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. చిట్యాల, కట్టంగూరు, శాలిగౌరారం, నల్లగొండ మండలాల విద్యార్థులు క్రీడాపోటీల్లో పాల్గొన్నారు.