Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు :గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు బుధవారం 324వ రోజుకు చేరుకు న్నాయి. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ కన్వీనర్ ఇడం కైలాసం బీపీఎల్ గౌడ్ బీమాగని మల్లేషం, కిషణ్ నాయక్, పులిపాటి రాములు, శివ రమేశ్, సుధాకర్ తదితులు పాల్గొన్నారు.