Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రిగూడ :మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గెలుపు ఖాయమని జడ్పీటీసీ మేదరి యాదయ్య జోస్యం చెప్పారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలే కర్లతో మాట్లాడారు.నేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రవీందర్రావు, బీమానాయక్, రాజు, వీరరాములు, కుంభం శ్రీనివాస్రెడ్డి, మేదరి శంకర్, బాలయ్య పాల్గొన్నారు.