Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ:పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో టీడీపీ రాష్ట్ర నాయకులు సాథినేని శ్రీనివాసరావు సహకారంతో శుక్రవారం అయ్యప్ప భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వర్రావు, గంధం సైదులు, కాసుల సత్యం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.