Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 2న జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు జడ్పీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎల్.విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు సకాలంలో హాజరు కావాలని తెలిపారు.