Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పీఏపల్లి
పంచాయతీ పోరులో కారు సత్తా చాటింది. అధికార పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 31 గ్రామపంచాయతీలకు గాను నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవం కాగా మిగిలిన 27 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 14 స్థానాల్లో టీఆర్ఎస్, ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
సర్పంచులు వీరే...
ఎర్రగుంటతండా-సమి(టీఆర్ఎస్ ఏకగ్రీవం), గుడిపల్లి-శీలం శేఖర్రెడ్డి(టీఆర్ఎస్ ఏకగ్రీవం), గన్పల్లి- అంజిరెడ్డి(టీఆర్ఎస్ ఏకగ్రీవం), పీఏపల్లి-గొర్ల సైదమ్మ(టీఆర్ఎస్), పుట్టంగండి- బీమానాయక్(టీఆర్ఎస్ ఏకగ్రీవం), అంగడిపేట-వంగాల సత్తెమ్మ(కాంగ్రెస్), చిలక మర్రి విజయలకిë(కాంగ్రెస్), నక్కలపెంటతండా- రవీందర్(స్వతంత్ర), రోళ్లకల్లు- లక్ష్వమ్మ(టీఆర్ఎస్), రామాపురం-శివనాయక్(టీఆర్ఎస్), దుగ్యాల- జయమ్మ (టీఆర్ఎస్), అక్కంపల్లి-శ్రీనివాసరెడ్డి(స్వతంత్ర), పడమటితండా- ప్రేమలత (కాంగ్రె స్), అజ్మాపురం-నగేశ్(కాంగ్రెస్), చింతల్తండా- శ్రీనునాయక్(టీఆర్ఎస్), వద్దిపట్ల- ధనమ్మ(కాంగ్రెస్), కోదండాపురం -రాణి(టీఆర్ఎస్) బాలాజీనాయక్- పార్వతి (స్వతంత్ర), గట్టునెమలిపురం-వెంకటయ్య(టీఆర్ఎస్), పెద్దగట్టు- నరేందర్ (టీఆర్ఎస్), మేడారం-అరుణ(కాంగ్రెస్), మునావత్ తండా-సింధు (టీఆర్ఎస్), నంభాపురం-నీలా(కాంగ్రెస్), బీమనపల్లి- నాగమణి(స్వతంత్ర), కేశనోనిపల్లి -సునీత(కాంగ్రెస్), పోల్కంపల్లి-శ్రీనివాస్(స్వతంత్ర), ఘనపురం- పావని (టీఆర్ఎస్), మాదాపురం-పద్మ(టీఆర్ఎస్), తిరుమలగిరి -అంజమ్మ (టీఆర్ఎస్),పెద్దగుమ్మడం -స్వాతి(టీఆర్ఎస్), మల్లా పురం-వెంకటయ్య(టీఆర్ఎస్) గెలుపొందారు.