Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
నాంపల్లి మండల పరిధిలోని గట్లమల్లేపల్లి గ్రామానికి చెందిన జడ రామస్వామి ఇండ్లు ప్రమాదవశాత్తు సోమవారం అర్ధరాత్రి దగ్ధమైంది.ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వంటసామగ్రితో ఆపటు వస్తువులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.