Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ: నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ బలపరిచి ఎన్నికైన సర్పంచులను ఆయన సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికే అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, హన్మంతు వెంకటేశ్గౌడ్, మారుపాకుల సురేష్గౌడ్, రవీందర్రెడ్డి, రమావత్ దస్రూనాయక్, భీమ్సింగ్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.