Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- డిండి
సోమవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో డిండి మండలంలో 27 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మండలంలో 90 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. డిండి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది.