Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలో 32 గ్రామపంచాయతీలకు మూడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 29 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా 93 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎంపీడీఓ రామకృష్ణశర్మ తెలిపారు. గట్లమల్లేపల్లి-నాగులవంచ శ్రీలత, జాల్తండా-సపావట్ కేస్లీ, కేతేపల్లి-కోడె హేమలత, మేళ్లవాయి-గుండెబోయిన మైసమ్మ, మహ్మదాపురం-మల్గిరెడ్డి చంద్రారెడ్డి, ముష్టిపల్లి-అంజయ్య, నామానాయక్తండా-రమావత్ సుగుణ, నాంపల్లి-కుంభం విజయ, దామెర-యాదగిరి, దేవత్పల్లి-రమేశ్, రాందాస్తండా-మేగావత్ నీలా, రాగ్యానాయక్తండా-రమావత్ రవి, పెద్దాపురం- జల్లెల యాదమ్మ, గానుగుపల్లి- కారింగు అహల్యమ్మ, చిట్టెంపహాడ్- అబ్బనబోయిన చంద్రమౌళి, పసునూరు- పోగుల దివ్య, వడ్డేపల్లి-బూషిపాక నీలాప్రియ, రేఖ్యాతండా-రమావత్ సురేంద్ర, రేవల్లి- తుమ్మలపల్లి అర్పిత, తిరుమలగిరి- ఎరెడ్ల సంజీవరెడ్డి, ఎస్డబ్య్లూ లింగోటం- అంగిరేకుల పాండు, సుంకిశాల-బూషిపాక రాములు, తుంగపాడు- అలివేలు, తుమ్మలపల్లి-చెన్నయ్య, టీపీ.గౌరారం-యాదమ్మ, నర్సింహుల గూడెం-బల్గూరి విష్ణువర్ధన్, నేరెళ్లపల్లి- బోయపల్లి జయమ్మ, ఫకీర్పురం-అందుగుల కవిత, చల్లవానికుంట-రాపోలు దేవేంద్ర, బండతిమ్మాపురం-రేవల్లి సుధాకర్, మల్లపురాజుపల్లి-మునగాల సుధాకర్రెడ్డి, నెమిళ్లగూడెం-ఏరెడ్ల మంజుల సర్పంచులుగా గెలుపొందారు.