Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
గిరిజన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన ఉపాధ్యాయుల క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమావత్నాగేశ్వర్రావు, చందంపేట ఎంఈఓ సామ్యానాయక్, నాయకులు కే.చందర్, పంతులాల్, గోప్యానాయక్, కిశన్నాయక్, లోక్యానాయక్, మల్లేశ్, నిమ్మలాల్, ధర్మానాయక్, హరిలాల్, లక్ష్మణ్,మోతీలాల్, నానూ నాయక్, తదితరులు పాల్గొన్నారు.